ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గెలాక్సీ ట్యాబ్ ఎ11 ప్ల‌స్ పేరిట స‌రికొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసిన శాంసంగ్‌

business |  Suryaa Desk  | Published : Mon, Dec 01, 2025, 03:20 PM

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ11 ప్లస్ పేరుతో కొత్త ట్యాబ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ట్యాబ్‌లో 11 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ ఎంటీ8775 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉన్నాయి. డాల్బీ అట్మోస్ ఫీచర్‌తో పాటు 7040mAh భారీ బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 6జీబీ/8జీబీ ర్యామ్, 128జీబీ/256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభించే ఈ ట్యాబ్ ధర రూ.22,999 నుంచి ప్రారంభమవుతుంది. లాంచింగ్ సందర్భంగా రూ.3వేల తగ్గింపు కూడా అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa