బొండపల్లి తహసిల్దార్ రాజేశ్వరరావు గురువారం బొండపల్లి తహసిల్దార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ, రీ సర్వే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. గృహ నిర్మాణాల కోసం స్థలాలను సేకరించాలని సూచించారు. ఏవైనా సందేహాలుంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశం గజపతినగరం నియోజకవర్గం బొందపల్లి మండలంలో జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa