భీమవరంలో మారుతీ టాకీస్ సెంటర్ లోని శ్రీదాసాంజనేయ స్వామివారి మహా నివేదనను ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మంగళవారం ప్రారంభించారు. 45వ శ్రీహనుమద్వ్రత సప్తరాత్ర మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో, దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధన నిర్వహించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని ఆయన అన్నారు. సంప్రదాయబద్ధంగా 7 రోజులపాటు ఉత్సవాలను నిర్వహించడం శుభ పరిణామమని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa