ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు.. ఇస్లామాబాద్‌లో హైఅలెర్ట్

international |  Suryaa Desk  | Published : Fri, Apr 10, 2026, 12:44 PM

ఏప్రిల్ 11న పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరగనున్న శాంతి చర్చల నేపథ్యంలో అక్కడ హైఅలెర్ట్ ప్రకటించారు. చర్చలను వ్యతిరేకిస్తున్న వారి ఆందోళనల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. పార్లమెంట్, ప్రభుత్వ కార్యాలయాలు, విదేశీ సంస్థల కార్యాలయాలు ఉన్న ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. గురువారం, శుక్రవారాల్లో ఇస్లామాబాద్‌లో అధికారిక సెలవులు ప్రకటించారు. కాల్పుల విరమణకు అంగీకరించినా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa