ఈ రోజు శుక్రవారం,20.12.2019 ఉదయం 5 గంటల సమయానికి,నిన్న *66,537* మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది,స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 31 గదిలో భక్తులు వేచి ఉన్నారు,ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 18 గంటలు పట్టవచ్చును,నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు 4.07 కోట్లు,నిన్న 25,046 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న *16,660* మంది భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది,
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa