సుదూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. భారత్లో త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని పేర్కొంది. ప్రధాని మోదీ తొలి వందేభారత్ స్లీపర్ రైలును కోల్కతా-గువాహతి మధ్య ప్రారంభించనున్నారని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ కొత్త రైళ్లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చనున్నాయంటూ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa