ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కమల్ హాసన్…

national |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2019, 10:30 PM

2021లో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ సిద్ధమవుతున్నాడు. 2020 ఫిబ్రవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. తన పర్యటనలో ప్రజలను స్వయంగా కలిసి సమస్యలను తెలుసుకోనున్నారు. కమల్ పర్యటన కోసం ప్రత్యేక అంశాలతో ఓ ప్రచార వాహనం కూడా రెడీ అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమల్ హాసన్ వ్యుహరచన చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa