ఢిల్లీలో ప్రార్థనా మందిరాలు తెరుచుకున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో ఢిల్లీ సరిహద్దులు తెరుచుకున్నారు. హర్యానా, యూపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు ఎంట్రీ అనుమతించారు. భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 2 లక్షల 56, 611 కేసులు నమోదయ్యాయి. భారత్ లో ఇప్పటివరకు 7,135 కరోనా మరణాలు సంభవించాయి. 24 గంటల్లో 9,983 కొత్త కేసులు నమోదయ్యాయి. 206 మరణాలు సంభవించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa