ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగర అభివృద్ధి పై కమిషనర్ రివ్యూ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 15, 2021, 12:36 PM

గుంటూరు: నగరాన్ని సుస్థిరంగా అభివృద్ధి పరచడమే ద్యేయంగా ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని కమిషనర్ అనురాధ అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మంగళవారం, జియంసి టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్, స్వచ్ఛంద సంస్థలతో కమిషనర్ అనురాధ నగర సుస్థిర అభివృద్ధి అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని మౌలిక వసతులు, క్లిన్, గ్రీన్, గుంటూరు గా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని సమావేశంలో పాల్గొన్న అధికారులనుద్దేశించి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa