ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేతలకు నివాలర్పించిన సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 15, 2021, 02:09 PM

భారతరత్న సర్ధార్‌ వల్లభాయి పటేల్ 71వ వర్ధంతి, అమరజీవి పొట్టి శ్రీరాములు 69 వ వర్ధంతి సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్మోహన్ రెడ్డి, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలిగిరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్‌ వై వి సుబ్బారెడ్డి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరిధరరావు (గిరి), ఏపీ స్టేట్‌ ఆర్యవైశ్య వెల్ఫేర్‌ అండ్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కుప్పం ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa