ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చట్టం అందరికీ సమానంగా అమలు చేయడం పోలీసుల విధి: జస్టిస్ ఎన్వీ రమణ

national |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 08:54 PM

చట్టం అందరికీ సమానంగా అమలు చేయడం పోలీసుల విధి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ  రమణ తెలిపారు. ప్రజాస్వామ్యం-దర్యాప్తు సంస్థల పాత్ర, బాధ్యతల అంశంపై ప్రసంగించిన ఆయన.. 'ప్రజాస్వామ్యంపై ఆధిపత్యం చలాయించాలని ఎవరూ చూడకూడదు. నేరాల నిరోధానికి పోలీసులు నిస్పక్షపాతంగా పనిచేయాలి. దర్యాప్తు సంస్థలకు మంచి నాయకత్వం చాలా ముఖ్యం. తరచూ పోలీసుల బదిలీలతో దర్యాప్తులు ప్రభావితమవుతున్నాయి' అని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa