ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాలో లాక్ డౌన్ ఆంక్షలు.. ఆకలితో అరుస్తున్న జనాలు

international |  Suryaa Desk  | Published : Mon, Apr 11, 2022, 04:32 PM

మరోసారి కరోనా కోరలు చాస్తోంది. చైనాలోని షాంఘైలో కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ పెట్టారు. అందులోనూ అక్కడ జీరో కోవిడ్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. దీంతో జనాలు బయటకు వెళ్లలేక ఆకలితో అలమటిస్తున్నారు. షాంఘై నగరంతో సహా 23 సిటీల్లో లాక్ డౌన్ ఉండటంతో ప్రజలు ఆకలి చావుల మధ్య అల్లాడుతున్నారు. ప్రస్తుతం షాంఘై నగరంలో ప్రజలు అరుపుల మధ్య వేడుకుంటున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa