ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా మాజీ మంత్రి అడుగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 12:49 PM

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అధికార వైసీపీ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యం గా టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అడుగులు వేస్తున్నారు. ఉదయాన్నే ప్రజల్లోకి వెళ్లి విద్యుత్ ఛార్జీల బాదుడు పై నిరసన ప్రదర్శన చేపట్టారు. విద్యుత్ ఛార్జీల పెంపు, కరెంట్ కోతల పై విమర్శలు గుప్పించారు. గొల్లపూడి లో నిర్వహించిన నిరసన ప్రదర్శన లో వైసీపీ ప్రభుత్వ పాలనలో జన జీవనం అస్తవ్యస్తం అయ్యిందని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa