ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలను పన్నులతో బాదేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 16, 2022, 04:58 PM

జగనన్నను గెలిపిస్తే చార్జీల భారంతో పేదలను బాదేస్తూ వారి బతుకులను బుగ్గిపాలు చేశారని టీడీపీ నగర నియోజకవర్గ ఇంచార్జ్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని 6వ డివిజన్‌లోని అరుంధతీయ కాలనీలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన ధరలతో పేదలు నిత్యం అనేక అవస్థలు పడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. అప్పడే ప్రజల జీవీతాలు గాడిలో పడతాయన్నారు. కార్యక్రమంలో ధర్మవరం సుబ్బారావు, మామిడాల మధు, కప్పిర రేవతి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa