ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న కాలనీలో వీధి కొలాయిలను ప్రారంభించిన ఎమ్మేల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 18, 2022, 03:51 PM

సత్యసాయిజిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం చాకార్లపల్లి లో నూతనంగా పేదలకు జగనన్న కాలనీలో వీధి కొలాయిలను ఎమ్మేల్యే శంకర్ నారాయణ ప్రారంభించారు. ఈ సందర్బంగా గృహిణిలకు నీటి బిందే అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాదేవి నరసింహులు, కన్వీనర్ నారాయణరెడ్డి, ఎంపిపి గంగమ్మ వెంకటరత్నం, జెడ్పిటిసి డిసి అశోక్, వైస్ ఎంపిపి వెంకటనారాయణ రెడ్డి, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa