ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్: నేడు ఢిల్లీతో తలపడనున్న రాజస్థాన్.. గెలుపెవరిది..?

sports |  Suryaa Desk  | Published : Fri, Apr 22, 2022, 12:07 PM

ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు రాజస్థాన్ 6 మ్యాచులు ఆడి 4 మ్యాచుల్లో గెలిచింది. ఢిల్లీ జట్టు 6 మ్యాచ్ లు ఆడి 3 గెలిచింది. ఈరోజు జరిగే మ్యాచ్ ఇరుజట్లకూ కీలకం కానుంది. మరి ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa