బొగ్గు కొరత కారణంగా దేశంలో 12 రాష్ట్రాల్లో కరెంటు కోతలు తప్పడం లేదని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దేశంలో 111 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నా మైనింగ్ లోపాల వల్ల విద్యుదుత్పత్తి సంక్షోభంలో పడింది. 175 థర్మల్ ప్లాంట్లలో 105 కేంద్రాలు బొగ్గు కొరతతో ఎప్పుడైనా నిలిచిపోవచ్చు. 12 రాష్ట్రాల్లో కరెంటు కోతలు తప్పడం లేదు. బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయడంపై దృష్టి పెట్టాలని విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa