ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ : ఢిల్లీ క్యాపిటల్స్ పై లక్నో సూపర్ జాయింట్స్ ఉత్కంఠ గెలుపు

sports |  Suryaa Desk  | Published : Sun, May 01, 2022, 07:58 PM

ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్స్ లో రాహుల్ 77, దీపక్ హుడా 52, డికాక్ 23, స్టోయినిస్ 17*, కృనల్ పాండ్య 9* పరుగులు చేశారు.

 ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక సెకండాఫ్ బ్యాటింగ్ దిగిన ఢిల్లీ మొదట్లో తడబడిన చివరికి ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో  20 ఓవర్లలో 196 పరుగులు చేయాల్సిన ఢిల్లీ  20 ఓవర్స్ లో 7 వికెట్స్ నష్టానికి 189 పరుగులు చేసింది. చివరికి 6 పరుగుల తేడాతో  ఢిల్లీ పై లక్నో సూపర్ జాయింట్స్ గెలుపొందారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa