గుంటూరు: ఫిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఫిరంగిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతని వద్దనున్న 9 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు. పోలీసులు మాట్లాడుతూ. గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa