ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్-2022 సీజన్‌లో 144 పరుగులు చేసిన గుజరాత్

sports |  Suryaa Desk  | Published : Tue, May 10, 2022, 10:03 PM

ఐపీఎల్-2022 సీజన్‌లో కొత్తగా అడుగు పెట్టిన లక్నో సూపర్ ‌జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు  మధ్య మ్యాచ్ జరుగుతుంది.ఈ మ్యాచ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 144 పరుగులు చేసింది. గుజరాత్ తరఫున శుభ్‌మన్ గిల్ 63 పరుగులు చేశాడు.  సాహా 5, వేడ్ 10, హార్దిక్ పాండ్యా 11, మిల్లర్ 26, తివాతియా 22 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో అవేష్ ఖాన్ 2 వికెట్లు తీయగా, మోషిన్ ఖాన్, హోల్డర్ తలో వికెట్ తీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa