ఐపీఎల్లో ఈరోజు గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ 73 పరుగులు, డుప్లెసిస్ 44 పరుగులు, గ్లెన్ బ్యాక్వెల్ 40 పరుగులు చేసారు. బెంగళూరు 18.3 ఓవర్లలో 170 పరుగులు చేసింది.
అంతకముందు గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.పాండ్యా 62 పరుగులు చేసాడు.రషీద్ ఖాన్ 19 పరుగులు చేశాడు.ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 31, డేవిడ్ మిల్లర్ 34 పరుగులు చేసాడు. మాథ్యూ వేడ్ 16 పరుగులు చేసారు.బెంగళూరు బౌలర్లలో జోష్ హేజల్ వుడ్ 2 వికెట్లు, మ్యాక్స్ వెల్ 1 వికెట్, హసరంగ 1 వికెట్ తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa