ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుండి నాగరపమ్మ తల్లి జాతర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 06, 2022, 01:31 PM

నేటి నుండి జరుగనున్న అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం గున్నికుంట్ల గ్రామం దండువాండ్ల పల్లి నాగరపమ్మ తల్లి జాతర అంగరంగ వైభవోపేతంగా జరుగునున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ దండు నాగభూషణ్ రెడ్డి, రాయలసీమ విద్య సంస్థల సురేంద్ర రెడ్డి, పూజారి రాగినుతల నాగరాజ లు తెలియజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు గత రెండు సవత్సరములలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఎటువంటి సంబరాలు లేకుండా జాతరను జరపడం జరిగిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa