ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు ఊరట కల్పిస్తూ నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 07, 2022, 11:06 AM

జులై 6 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనుండగా.. విద్యార్థులకు ప్రభుత్వం ఊరట కల్గించింది. సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు ఎన్ని మార్కులు సాధించినా.. వారిని కంపార్ట్మెంటల్ పాస్ కింద కాకుండా, విద్యార్థులు సాధించే మార్కులను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. సర్టిఫికెట్లలో రెగ్యులర్ పరీక్షల్లో పాస్ అయినట్లే చూపిస్తారు. సప్లిమెంటరీ పాస్ అని చూపించరు. ఈ ఒక్క ఏడాది మాత్రమే ఈ ఛాన్స్ ఇచ్చారు 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa