ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 07, 2022, 11:13 AM

మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం మండలం రేకలకుంట గ్రామ 2వ సచివాలయం పరిధిలోని గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పాల్గొని, ప్రభుత్వ సంక్షేమ పథకాల పై ఆరా తీశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రామగోవిందరెడ్డి, ఎంపీపీ వీర నారాయణ రెడ్డి, రాజ నాయుడు, స్థానిక వైసిపి నాయకులు పాల్గొన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa