ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు భారత్ బంద్ నేపథ్యంలో కఠిన ఆంక్షలు

national |  Suryaa Desk  | Published : Mon, Jun 20, 2022, 10:39 AM

'అగ్నిపథ్'పై సోమవారం భారత్ బంద్‌ జరగనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులు, రైల్వే స్టేషన్ల వద్ద 144 సెక్షన్ విధించినట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ల వద్ద ఆర్‌పీఎఫ్, జీఆర్పీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అల్లర్లు, ఆందోళనలపై వీడియో చిత్రీకరించి, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa