ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికారులతో సహా ప్రతి ఒక్కరూ కొవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 09:59 AM

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు సోమవారం "స్పందన"అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కూడా యథాతథంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బసంతకుమార్  ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారివారి సమస్యలను వినతులు రూపంలో అందజేయవలయునని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీతో ఆధార్ కార్డ్ నకలు ఫోన్ నెంబర్ అందజేయవలనని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa