ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసారు. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పులివెందుల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ డివిజన్లో 8 మండలాలు ఉన్నాయి. సింహాద్రిపురం, లింగాల, పులివెందుల, తొండూరు, వేముల, చక్రాయపేట, వేంపల్లి, వీరపునాయునిపల్లె మండలాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa