భారత ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ల ప్రక్రియ మంగళవారం (జులై 5) నుంచి ప్రారంభం కానుంది. జూన్ 29న దీనికి సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 19 వరకు నామినేషన్ల స్వీకరణ, 20న పరిశీలన ఉంటుంది. జులై 22 వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంది. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే ఆగస్టు 6న ఎన్నిక ఉంటుంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగియనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa