Life style | Suryaa Desk | Published :
Sat, Jul 09, 2022, 12:48 PM
టేబుల్ స్పూన్ పాల మీగడ, అర టేబుల్ స్పూన్ బార్లీ పౌడర్, అర టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్ తీసుకోవాలి. అందులో 4 చుక్కల తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాల్లో అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి నాలుగైదు సార్లు చేస్తే 3 నెలల్లో మచ్చలు పోతాయి. ఒకవేళ ఓట్స్ పౌడర్ మీవద్ద లేకపోతే శనగపిండిని వాడొచ్చు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa