శెట్టూరు మండల పరిధిలో లక్ష్మంపల్లి గ్రామంలో శుక్రవారం మండల సీపీఐ 14వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ సంజీవప్ప నియోజకవర్గ కార్యదర్శి గోపాల్, సహాయ కార్యదర్శి మహదేవ్, రైతు సంఘం కార్యదర్శి నరసింహులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల త్యాగాల ద్వారా వచ్చిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ వారికి అమ్మడానికి మోదీ ప్రభుత్వం పూనుకుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa