ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం విలీన మండలాలలో చంద్రబాబు పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 12:43 PM

రాష్ట్రంలో వరదలు అల్లకల్లోలం సృష్టించిన విషాద సంఘటనలో రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు తమ భాద్యతగా ప్రజలకి మేమున్నాం అంటూ పరామర్శ యాత్ర మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు కి స్వల్పంగా బోటు ప్రమాదం కూడా జరిగింది. ఐనను లెక్క చెయ్యకుండా తన యాత్రను కొనసాగిస్తున్నారు. 


తాజాగా పోలవరం విలీన మండలాలలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు బయలుదేరిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు కి దారి పొడుగునా ప్రజలు ఘనస్వాగతం పలికారు. మత్స్యకారులు, పాఠశాల విద్యార్థులు, మహిళలు సైతం చంద్రబాబు గారిని చూసేందుకు, కలిసేందుకు పోటీపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa