స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి.ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 1,041 పాయింట్లు లాభపడి 56,857కి చేరుకుంది. నిఫ్టీ 288 పాయింట్లు పెరిగి 16,930కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
బజాజ్ ఫైనాన్స్ (10.68%), బజాజ్ ఫిన్ సర్వ్ (10.14%), టాటా స్టీల్ (4.59%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (4.34%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.90%).
టాప్ లూజర్స్
భారతీ ఎయిర్టెల్ (-1.19%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.99%), డాక్టర్ రెడ్డీస్ (-0.73%), ఐటీసీ (-0.16%), సన్ ఫార్మా (-0.12%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa