ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేరువ వాహనం ద్వారా ప్రజలకు అవగాహన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 30, 2022, 01:16 PM

సమాజంలో వివిధ రకాల నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాటికి అడ్డుకట్ట వేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్., ఆదేశాల మేరకు "చేరువ" నేర నియంత్రణ అవగాహన వాహనం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్రజలు నేరాలకు పాల్పడకుండా సరైన పద్దతిలో జీవించాలని తెలియజేసారు. దొంగతనాలు , దోపిడీలు చేసే ఆలోచనలు చెయ్యకూడదు అలానే దొంగతనాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa