గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. వరదల కారణంగా మంగళవారం ఒక్కరోజే మరో ఆరుగురు చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు కేరళలో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 12కి చేరింది.
మృతుల్లో ముగ్గురు మత్స్యకారులు గల్లంతవగా, రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. 2 వేల మందికి పైగా సహాయక శిబిరాల్లో ఉన్నారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కురుస్తున్న వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa