ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వానికి బుద్ధి చెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 06, 2022, 10:31 AM

నమ్మి ఓట్లేసిన ప్రజల కష్టాలను గాలికి వదిలేసి అక్రమాలు , దౌర్జన్యాల తో పాటు రాసలీలల్లో మునిగి తేలుతున వైసీపీ  ప్రజా ప్రతినిధుల ను చూసి  ప్రజలు చీదరించుకుంటున్నారు. రాబోయే ఎన్నికలలో తప్పకుండా ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు అని జనసేన నాయకులూ మనుక్రాంత్ చెన్నారెడ్డి ఆరోపించారు. మీడియా తో ఆయన మాట్లాడుతూ...  నమ్మి ఓట్లేసిన ప్రజల కష్టాలను గాలికి వదిలేసి అక్రమాలు , దౌర్జన్యాల తో పాటు రాసలీలల్లో మునిగి తేలుతున వైసీపీ  ప్రజా ప్రతినిధుల ను చూసి  ప్రజలు చీదరించుకుంటున్నారు. రాబోయే ఎన్నికలలో తప్పకుండా ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు అని తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa