ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవంబర్ 21 నుంచి ఓటీటీలో రానున్న 'బైసన్' ?

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 11:34 AM

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటించిన తాజా చిత్రం ‘బైసన్’. తమిళంతో పాటు తెలుగులోనూ అక్టోబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నవంబర్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్‌గా స్ట్రీమింగ్‌కు రానుందని సమాచారం. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాను దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించారు. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ ఓటీటీలో ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa