ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ ధరకు అమ్ముడయ్యాయిన 'డుంకి' డిజిటల్ హక్కులు

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 10, 2023, 08:58 PM

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ రాజ్‌కుమార్ హిరానీతో 'డుంకి' అనే సినిమాని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ జియో సినిమా 150 కోట్లకు పైగా ఖర్చు చేసి సొంతం చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో లేటెస్ట్ టాక్. ఈ సినిమాలో బాలీవుడ్ కింగ్ ఖాన్ సరసన గ్లామర్ బ్యూటీ తాప్సీ కథానాయికగా నటిస్తుంది. రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు జియో స్టూడియోస్‌పై రాజ్‌కుమార్ హిరానీ మరియు గౌరీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com