ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా నిర్మాతలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2024, 06:54 PM

సీరియల్స్, వెబ్ సిరీస్‌లు నిర్మించే "బాలాజీ టెలీఫిలిమ్స్' నిర్మాత ఏక్తా కపూర్‌తో పాటు ఆమె తల్లి శోభా కపూర్‌పై పోక్సో చట్టం కింద తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆల్ట్‌ బాలాజీ సంస్థ నిర్మాణంలో వచ్చిన ‘గంధీభాత్‌’ వెబ్‌ సిరీస్‌‌లోని ఓ ఎపిసోడ్‌లో మైనర్‌ బాలికలను అశ్లీలంగా చూపించారంటూ ఆరోపిస్తూ.. ముంబయి బోరివాలిలోని ఎంహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa