తమిళ హీరో విశాల్ 12 ఏళ్ల క్రితం నటించిన ‘మద గజ రాజా’ మూవీ జనవరి 12న రిలీజ్ కానున్నట్లు సమాచారం. కాగా 2012లో కమెడియన్ సంతానం నిర్మాతలు తన రెమ్యునరేషన్ ఇవ్వలేదని కోర్టును ఆశ్రయించడంతో ఈ మూవీ విడుదలకు బ్రేక్ పడింది. దీంతో నిర్మాతల నుంచి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ను విశాల్ దక్కించుకుని జనవరి 12న తమిళనాడులో విడుదల చేయనున్నట్లు టాక్. కాగా విశాల్ సరసన అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa