ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'STR49' ప్రకటన ప్రోమో విడుదలపై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 30, 2025, 04:31 PM

కోలీవుడ్ నటుడు శింబు తన తదుపరి చిత్రాన్ని వెట్రీ మరాన్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇది సింబు యొక్క 49వ చిత్రంగా ఉంటుంది. ఈ చిత్రం ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన వాడా చెన్నై కి  సీక్వెల్ అని ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. ఇది నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్ ఆధారంగా గ్యాంగ్‌స్టర్ డ్రామా అవుతుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ప్రకటన ప్రోమో రజనీకాంత్ నటించిన కూలీతో యూట్యూబ్‌కు వెళ్ళే ముందు మొదట పెద్ద స్క్రీన్‌ల పై విడుదల కానుందని భావిస్తున్నారు. అయితే, నిర్ధారణ పెండింగ్‌లో ఉంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa