|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 10:12 AM
వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోపై రామోజీతో పాటు పచ్చమీడియా, టిడిపి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైయస్ఆర్సీపీ గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి మండిపడ్డారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూరేలా మేనిఫెస్టో ఉందని ప్రజలే చెప్తుంటే పచ్చమీడియాకు కనపడటం లేదా? అని ప్రశ్నించారు.
Latest News