|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 10:15 AM
టీడీపీకి భారీ షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కురబ సంఘం రాష్ట్ర నాయకురాలు శివబాల వైయస్ఆర్కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. తాడిపత్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో శివబాల తన ముఖ్య అనుచరులతో కలిసి వైయస్ఆర్సీపీలో చేరారు. వైయస్ఆర్సీపీ మేనిఫెస్టోకు ఆకర్శితులై టీడీపీ వీడి వైయస్ఆర్సీపీలో చేరినట్లు వారు తెలిపారు.
Latest News