|
|
by Suryaa Desk | Tue, Apr 30, 2024, 12:39 PM
పెద్దకడబూరు మండలంలోని చిన్నతుంళంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తరుపున వైసీపీ నేతలు మంగళవారం ఇంటింటి ప్రచారంలో భాగంగా వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ యువనేత ప్రదీప్ రెడ్డి, వైసీపీ నేతలు మహదేవ, లక్ష్మన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు.
Latest News