|
|
by Suryaa Desk | Tue, Apr 30, 2024, 01:01 PM
కళ్యాణదుర్గం పట్టణంలోని ఎస్టీ కాలనీ వాసులను టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కలిశారు. సురేంద్రబాబును ఎస్టీ కాలనీవాసులు ఘనంగా సన్మానించారు. సురేంద్రబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్టీలకు ఉన్న అనేక పథకాలను రద్దు చేశారని, తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఎస్టీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందే పథకాలు యాదవిధిగా కొనసాగిస్తామన్నారు.
Latest News