![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 02:40 PM
ప్రభుత్వాలు, అధికారులు మారుతున్న ఎర్రగొండపాలెం పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ మాత్రం బాగుపడటం లేదు. గత 15 ఏళ్లుగా డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధాన రహదారిలోని డ్రైనేజీ మురుకినిరు ఎక్కడికక్కడే నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతుండటంతో ఇబ్బందులు గురవుతున్నట్లు ప్రజలు శనివారం తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు చేపట్టాలంటున్నారు.
Latest News