![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 30, 2024, 12:59 PM
AP: పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన అంతర్జాతీయ నిపుణుల బృందం.. ప్రాజెక్టు వద్దకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టు కాన్ఫరెన్స్ కార్యాలయంలో అధికారులతో ఆ బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా అధికారులను ప్రాజెక్టు ప్రాంతంలోని క్షేత్రస్థాయిలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా పోలవరం విషయంలో ఈ బృందం ఇచ్చే నివేదిక కీలకం కానుంది.
Latest News