చదవడం మాకిష్టం కార్యక్రమంలో 19 మంది విద్యార్థులు హాజరు
 

by Suryaa Desk | Sun, Jun 30, 2024, 07:55 PM

సంతమాగులూరు మండలం సంతమాగులూరు లోని గ్రంథాలయ శాఖ నందు ఆదివారం చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో చదవడం మాకు ఇష్టం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ అల్తాఫ్ పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ పై శిక్షణ ఇచ్చిన అనంతరం క్విజ్, డిబేట్, వ్యాసరచన వంటి పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 19 మంది విద్యార్థులు చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి తెలియజేశారు.

Latest News
BCCI gifts special 'NAMO' India jersey to PM Modi Thu, Jul 04, 2024, 04:46 PM
Hathras stampede: 6 'Satsang' organisers held; Rs 1 lakh bounty on main accused Thu, Jul 04, 2024, 04:45 PM
SCO leaders underscore multipolarity, oppose unilateral sanctions Thu, Jul 04, 2024, 04:43 PM
Dept was with RJD for 18 months: Bihar minister shifts blame on Tejashwi for bridge collapse Thu, Jul 04, 2024, 04:43 PM
Ex-J&K Minister rejoins Mehbooba Mufti's PDP Thu, Jul 04, 2024, 04:25 PM