కాంట్రాక్ట్ లెక్చరర్లకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్సీ కంచర్ల
 

by Suryaa Desk | Tue, Jul 02, 2024, 10:09 AM

కుప్పం ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లు సోమవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్ళారు. కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని, కాంట్రాక్టు రెన్యూవల్ అంశాన్ని సైతం త్వరలో పరిష్కరిస్తామని కంచర్ల హామీ ఇచ్చారు.

Latest News
Iran: Six injured in huge blaze at refinery Wed, Oct 16, 2024, 04:48 PM
Five die after consuming spurious liquor in Bihar Wed, Oct 16, 2024, 04:30 PM
Assam: BJP eyes win in Congress bastion Samaguri Wed, Oct 16, 2024, 04:25 PM
Omar Abdullah directs J&K DGP not to create ‘green corridor’ for CM's cavalcade Wed, Oct 16, 2024, 04:22 PM
174 quality control orders covering 732 products introduced in last decade: Piyush Goyal Wed, Oct 16, 2024, 04:21 PM