ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించిన జేసీ
 

by Suryaa Desk | Tue, Jul 02, 2024, 02:14 PM

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను మంగళవారం జాయింట్ కలెక్టర్ కే కార్తీక్ ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ద్వారా ప్రజలు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో పలువురు రైతుల పండించిన పలు వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించారు.

Latest News
PM Modi attends NDA leaders conclave, calls for holding such events twice a year Fri, Oct 18, 2024, 05:16 PM
BRS leader's counter-challenge to Revanth Reddy over Musi river project Fri, Oct 18, 2024, 05:05 PM
Rajasthan: Suspicious man-eater leopard shot dead Fri, Oct 18, 2024, 04:39 PM
Fullerton picks up controlling stake in Lendingkart for Rs 252 cr Fri, Oct 18, 2024, 04:38 PM
Sensex climbs 218 points, Ola Electric continues to slide Fri, Oct 18, 2024, 04:37 PM