|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 10:18 AM
AP: సివిల్, ఎపీఎస్పీ విభాగంలో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని 21 పోలీస్ ట్రైనింగ్ కాలేజీలు, జిల్లా శిక్షణ కేంద్రాలు, బెటాలియన్లలో ఈ శిక్షణ ఇవ్వబడుతుంది. అభ్యర్థులు 21వ తేదీన తమకు కేటాయించిన శిక్షణ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబబు వీరికి నియామక పత్రాలు అందజేేశారు.
Latest News